- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, జగిత్యాల: జగిత్యాల జిల్లా కొడిమ్యాల ఎంపీడీఓ కార్యాలయంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి మాస్క్ లేకుండా పశు వైద్యాధికారికి పల్లె ప్రసాద్ హాజరయ్యారు. దీంతో ఆ వైద్యాధికారికి ఎంపీడీఓ రమేష్ రూ.1000 ఫైన్ విధించారు. మాస్క్ లేకుండా సమావేశానికి హాజరు కావడం పట్ల పశువైద్యాధికారిపై ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కూడా అసహనం వ్యక్తం చేశారు. అయితే ఇందులో ట్విస్టు ఏంటంటే ఇదే సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేకు కూడా మాస్కు లేదు. దీంతో అక్కడున్న మిగతావారు పశువైద్యాధికారికి ఫైన్ వేశారు సరే ఎమ్మెల్యేకు ఎందుకు వేయలేదని గుసగుసలాడుకున్నారు.
Next Story