- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కీసర: మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ ఆత్మహత్య పలు అనుమానాలకు తావిస్తోంది. ఆదివారం రాత్రి శ్రీనివాస్ నగర్ కాలనీ, నాగారంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న డబుల్ బెడ్ రూంల పైనుంచి దూకి కె. సత్య సంతోషిణి అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
తుక్కుగూడా ప్రాంతానికి చెందిన పవన్ భగవాన్ అనే వ్యక్తితో సత్య సంతోషిణికి మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి మూడేళ్లు అయినా సంతానం కలగకపోవడంతో భార్యభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని ప్రాథమికంగా పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పలు కోణాల్లో విచారణ చేపట్టామని స్థానిక సీఐ నరేందర్ గౌడ్ పేర్కొన్నారు.
Next Story