- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, మేడ్చల్: సర్పంచ్, కార్యదర్శులకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు ఇచ్చిన సంఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లా కేంద్రంలోని కీసర మండలం యాద్గారిపల్లి సర్పంచ్ పుట్ట రాజు, కార్యదర్శి సుదర్శన్లకు కలెక్టర్ హరీష్ షోకాజు నోటీసులు జారీ చేశారు. 7వ హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలను పరిరక్షించడంలో, అలాగే నర్సరీలను ఏర్పాటు చేయడంలోనూ నిర్లక్ష్యం వహించారనే కారణంగా ఈ షోకాజు నోటీసులు జారీ చేశారని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి పద్మజా రాణి వెల్లడించారు.
Next Story