- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క, సారక్క జాతరను భారీ బందోబస్తుతో చిన్న ప్రమాదం కూడా జరగకుండా ఘనంగా నిర్వహించామని తెలంగాణ డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. జాతరకు దాదాపు కోటిన్నర మంది భక్తులు హాజరయ్యారని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పటిష్ట భద్రత ఏర్పాటు చేశామన్నారు. 14 ఆర్టిఫిషియల్ హెచ్డీ కెమెరాలు ఏర్పాటు చేసి, ప్రతి భక్తుడినీ కవర్ చేశామన్నారు. జాతర విజయవంతానికి కృషి చేసిన ప్రతి పోలీస్కు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
Next Story