- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ ప్రజలకు దసరా వచ్చిందంటే చాలు పట్నం, పల్లె అన్న తేడా లేకుండా కుటుంబమంతా ఏకమై సందడిగా గడుపుతుంటారు. ఇక ఏముంది అందరూ ఒక్కదగ్గరుంటే మందు, ముక్క లేకుండా ఎలా.. అందుకే రాష్ట్రమంతా ఏకమై రికార్డు స్థాయిలో తాగేశారు. ఏకంగా కేవలం ఒక్క రోజులో దాదాపు రూ. 150 కోట్లకు పైగా మద్యం తాగేశారు. అయితే కరోనా కారణంగా చల్లటి పదార్థాలు తీసుకోవద్దని డాక్టర్లు చెప్పడంతో బీర్లు తాగని మందుబాబులు, ఇప్పుడు ఆ భయం లేకపోవడంతో కొన్ని నెలల తర్వాత చల్లగా తాగేశారు. యూత్ అంతా పట్టుబట్టి బీర్ల అమ్మకాలను 53 శాతం పెంచినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది.
Next Story