- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : దేశరాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆసుపత్రిలోని 9వ ఆంతస్తులో కరోనా శాంపిల్స్ సేకరించే ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అలానే వివిధ టెస్టింగ్ సెక్షన్, డయాగ్నొస్టిక్ ల్యాబ్లు, బిల్డింగ్లో కూడా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడి స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన 22 అగ్నిమాపక యంత్రాలను ఘటనా స్థలానికి తరలించారు. అగ్నిప్రమాదం జరిగిన చోట ఎయిమ్స్ సెట్ సౌకర్యం, ఆడిటోరియం ఉన్నాయని ఢిల్లీ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ చెప్పారు. దీంతో 22 అగ్నిమాపక యంత్రాల ద్వారా అధికారులు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ సునీల్ చౌదరి తెలిపారు.
Next Story