- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
ముంబయి: ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా(ఎంఎస్ఐ) కీలక నిర్ణయం తీసుకుంది. తమ వినియోగదారుల కార్ల సర్వీసు, వారంటీ గడువును పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. లాక్డౌన్ కారణంగా పరిమిత స్థాయిలోనే మారుతీ సర్వీసు సెంటర్లు తెరిచి ఉన్నాయి. ఫ్రీ సర్వీసు, వారంటీ గడువు మే నెలతో ముగుస్తున్న వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని జూన్ ఆఖరు వరకు మారుతీ సుజుకీ గడువు పెంపు నిర్ణయం తీసుకుంది. లాక్డౌన్ కారణంగా సర్వీసులు పొందలేని వినియోగదారులకు మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుందని పేర్కొంది.
Next Story