ఇంటి గొడవ.. ఇల్లాలి ప్రాణం తీసింది

by  |
ఇంటి గొడవ.. ఇల్లాలి ప్రాణం తీసింది
X

దిశ, వెబ్‌డెస్క్: సూర్యాపేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పురుగులమందు తాగి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పాలకవీడు మండలం కొత్త తండాలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. గ్రామానికి చెందిన రమావత్ నీలా(24), భర్త కోటేశ్వరరావుల మధ్య జరిగిన గొడవలు, కుటుంబ సమస్యల కారణంగా క్రిమిసంహారక మందుతాగి ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు స్థానిక ఎస్‌ఐ నరేష్ తెలిపారు. అనంతరం కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed