- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: సూర్యాపేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పురుగులమందు తాగి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పాలకవీడు మండలం కొత్త తండాలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. గ్రామానికి చెందిన రమావత్ నీలా(24), భర్త కోటేశ్వరరావుల మధ్య జరిగిన గొడవలు, కుటుంబ సమస్యల కారణంగా క్రిమిసంహారక మందుతాగి ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు స్థానిక ఎస్ఐ నరేష్ తెలిపారు. అనంతరం కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.
Next Story