శ్రీకాంత్‌కు జోడీగా పటాస్ హీరోయిన్..

by  |
శ్రీకాంత్‌కు జోడీగా పటాస్ హీరోయిన్..
X

దిశ, వెబ్‌డెస్క్ :
హీరో శ్రీకాంత్ లేటెస్ట్ మూవీ ‘మరణ మృదంగం’. మల్టీ కలర్ ఫ్రేమ్స్ సమర్పణలో హరిప్రియ మూవీస్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న సినిమాను వెంకటేష్ రెబ్బ డైరెక్ట్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో శ్రీకాంత్‌కు జోడీగా పటాస్ ఫేమ్ శృతి శోధి సెలెక్ట్ అయింది. యాక్షన్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న సినిమా లాంఛనంగా ప్రారంభం కాగా, నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ప్రజెంట్ ట్రెండ్‌కు తగినట్లుగా సినిమాను తెరకెక్కిస్తున్నామన్న నిర్మాత డాక్టర్ కుంచపు రమేష్.. ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నట్లు చెప్పారు. టాలెంటెడ్ టెక్నిషియన్స్ ఈ మూవీకి వర్క్ చేస్తున్నట్లు వెల్లడించారు.


Next Story

Most Viewed