- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ములుగు: ములుగు
జిల్లాలోని వెంకటాపురం మండలం విజయపురి కాలనీలోని చర్ల – వెంకటాపురం ప్రధాన రహదారిపై పట్టపగలే తెలంగాణ రాష్ట్ర కమిటీ సీపీఐ మావోయిస్ట్ పేరిట కర పత్రాలు వెలిసాయి. విరసం నేత వరవరరావు, వికలాంగుడైన సాయిబాబాలతో పాటు పన్నెండు మందిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉపా, ఎన్ఐఏ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న తెలంగాణ బంద్కు పాటించాలన్నారు. అడవుల నుంచి గ్రేహౌండ్స్ బలగాలను తక్షణమే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని లేఖలో డిమాండ్ చేసారు.
Next Story