- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : బీజాపూర్లో కిడ్నాప్నకు గురైన ఇంజినీర్ అజయ్ లక్రాను మావోయిస్టులు ఎట్టకేలకు బుధవారం విడిచిపెట్టారు. ఆదివాసీల సమక్షంలో మావోయిస్టులు ఇంజినీర్ను వదిలిపెట్టినట్టు తెలుస్తోంది. అయితే, వారం రోజుల కిందట ఇంజినీర్ను మావోయిస్టులు కిడ్నాప్ చేయగా.. అతని భార్య పాపను తీసుకుని భర్తను వెతుక్కుంటూ అడవిలోకి వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న మావోయిస్టులు గిరిజనుల సమక్షంలో ప్రజాకోర్టు నిర్వహించి ఆ తర్వాత ఇంజినీర్ను విడిచిపెట్టారు. ఆ సమయంలో ఇంజినీర్ భార్య అర్పిత లక్రా కూడా అక్కడే ఉన్నారు. మావోయిస్టుల చెర నుంచి ఇంజినీర్ విడుదలవ్వడంతో అతని కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు.
Next Story