- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఛత్తీస్గఢ్ జిల్లాలో గిరిజనుల కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నెల 5వ తేదీన సుక్మా జిల్లా గిరిజన ప్రాంతంలో ఐదుగురుని మావోలు కిడ్నాప్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం అర్ధరాత్రి వారిని వదిలిపెట్టారు. గిరిజనులు ప్రాణాలతో తిరిగిరావడంతో కుటుంబీకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మావోయిస్టుల కిడ్నాప్ వెనక ఆంతర్యం ఏమిటో తెలియాల్సి ఉంది.
Next Story