వారిని వదిలేసి మంచిపని చేసిన మావోయిస్టులు

by  |
moaist
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్ జిల్లాలో గిరిజనుల కిడ్నాప్‌ వ్యవహారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నెల 5వ తేదీన సుక్మా జిల్లా గిరిజన ప్రాంతంలో ఐదుగురుని మావోలు కిడ్నాప్‌ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం అర్ధరాత్రి వారిని వదిలిపెట్టారు. గిరిజనులు ప్రాణాలతో తిరిగిరావడంతో కుటుంబీకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మావోయిస్టుల కిడ్నాప్‌ వెనక ఆంతర్యం ఏమిటో తెలియాల్సి ఉంది.

Next Story