రేంజ్ ఆఫీసర్‎ను చంపిన మావోయిస్టులు

by  |
రేంజ్ ఆఫీసర్‎ను చంపిన మావోయిస్టులు
X

దిశ ప్రతినిధి, ఖమ్మం:

ఛత్తీస్‎గఢ్‎లోని బీజాపూర్ జిల్లా కొండ్రోజీ గ్రామంలో రేంజ్ ఆఫీసర్‎ను మావోయిస్టులు హతమార్చారు. శుక్రవారం సిబ్బందికి వేతనాలు ఇవ్వడానికి కొండ్రోజీకి వెళ్లిన సమయంలో ఇంద్రావతి అభయారణ్యానికి చెందిన రేంజర్ రంగారాం రాథారామ్ పటేల్‎ను నక్సలైట్లు హతమార్చినట్లు బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ధృవీకరించారు.

Next Story

Most Viewed