Big breaking : ఏడుగురిని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు.. మరో నలుగురు మిస్సింగ్..!

by  |
Maoist encounter
X

దిశ, భద్రాచలం : మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. ఏడుగురు యువకులను కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. కనిపించకుండా పోయిన వారిని వెతుక్కుంటూ అడవుల్లోకి వెళ్ళిన నలుగురు గ్రామస్తులు కూడా తిరిగి రాలేదని సమాచారం.

ఇటీవల జరిగిన పోలీసుల నియామక ప్రక్రియలో ఈ యువకులు పాల్గొన్న కారణంగా ఆగ్రహించిన మావోయిస్టులు జేగురుగొండ గ్రామానికి చెందిన ఏడుగురిని ఈనెల18న కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం ఇంకా అధికారికంగా ధృవీకరించబడలేదు.



Next Story

Most Viewed