- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, భద్రాచలం : మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. ఏడుగురు యువకులను కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. కనిపించకుండా పోయిన వారిని వెతుక్కుంటూ అడవుల్లోకి వెళ్ళిన నలుగురు గ్రామస్తులు కూడా తిరిగి రాలేదని సమాచారం.
ఇటీవల జరిగిన పోలీసుల నియామక ప్రక్రియలో ఈ యువకులు పాల్గొన్న కారణంగా ఆగ్రహించిన మావోయిస్టులు జేగురుగొండ గ్రామానికి చెందిన ఏడుగురిని ఈనెల18న కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం ఇంకా అధికారికంగా ధృవీకరించబడలేదు.
Next Story