- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, భద్రాచలం: ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు దారుణానికి ఒడిగట్టారు. గంగలూరు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నఎస్. పూనమ్ శనివారం సాయంత్రం అత్తగారింటికి వెళుతుండగా మార్గ మధ్యంలో మావోయిస్టులు అతడిని అడ్డగించి అపహరించారు. అనంతరం అతడిని హత్య చేసి కేష్కుతుల్ సమీపంలో మృతదేహాన్ని పడేశారు. ఈ ఘటనను బీజాపూర్ ఎస్పీ కమలోచన్ కశ్యప్ ధృవీకరించారు. కానిస్టేబుల్ మృతదేహాన్ని భైరామ్గఢ్కి చేర్చి.. పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించనున్నట్లు తెలిపారు.
Next Story