గడ్చిరోలిలో మావోల విధ్వంసం

by  |
గడ్చిరోలిలో మావోల విధ్వంసం
X

దిశ, కరీంనగర్: మే 2న గడ్చిరోలి జిల్లా భామ్రాఘడ్ అటవీ ప్రాంతంలో సృజనక్క ఎన్ కౌంటర్ కు నిరసనగా జిల్లా బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా బంద్ పాటించాలని పిలుపునిచ్చిన మావోలు అర్థరాత్రి విధ్వంసానికి పూనుకున్నారు. మంగళవారం గడ్చిరోలి జిల్లా సారేగావ్ సబ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు ఇసుక ట్రక్కులను దగ్ధం చేశారు. అలాగే బంద్ పాటించాలంటూ రోడ్లతో పాటు పలు చోట్ల రాశారు.

Next Story

Most Viewed