- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కరీంనగర్: అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ భారత్ టూర్ను నిరసిస్తూ మావోయిస్టు పార్టీ కరపత్రాలను విడుదల చేసింది. చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలోని పలు చోట్ల మావోయిస్టులు కరపత్రాలను పంపిణీ చేశారు. ట్రంప్ భారత్ పర్యటనను వ్యతిరేకించాలని మావోలు పిలుపునిచ్చారు. దీంతో భద్రతా దళాలు సెక్యూరిటీని మరింత పెంచాయి.
Next Story