- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ములుగు : ములుగు జిల్లాలో మావోయిస్టు వాల్ పోస్టర్లు కలకలం సృష్టించాయి. భీమదేవర కొండ అమరవీరులకు జోహార్లు అంటూ పట్టపగలే వాల్ పోస్టర్లు కనిపించడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. జిల్లాలోని వెంకటాపురం మండలం విజయపూరి కాలనీ గ్రామ సమీపంలోని భద్రాచలం-వెంకటాపురం జాతీయ ప్రధాన రహదారిపై ఈ మావోయిస్టు వాల్ పోస్టర్లు, లేఖలు కలకలం సృష్టించినట్టు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మావోయిస్టులు పోస్టర్లు, లేఖలు ఎవరు ఇక్కడ అంటించారనే దానిపై పోలీసులు చుట్టుపక్కల వారిని విచారిస్తున్నారు.
Next Story