- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: మావోయిస్టుల గురి జర్నలిస్టులపై పడినట్లు తెలుస్తోంది. తాజాగా దంతెవాడలో మావోయిస్టులు విడుదల చేసిన తాజా పోస్టర్లు, బ్యానర్లు కలకలం రేపుతున్నాయి. జర్నలిస్టులను చంపుతామంటూ వారు హెచ్చరికలు జారీచేశారు.
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా వారి పేరిట పోస్టర్లు, బ్యానర్లు వెలిశాయి. దంతెవాడ జిల్లాకు చెందిన మీడియా వ్యక్తులను హతమారుస్తామంటూ సదరు పోస్టర్ల ద్వారా మావోయిస్టులు హెచ్చరించారు. ఈ పోస్టర్లు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి.
Next Story