- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, వరంగల్: మహదేవపూర్, ఏటూరునాగారం ఏరియాలోని మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న మేదరి భిక్షపతి ఈనెల 18న అనారోగ్యంతో మృతిచెందినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరిట ఒక లేఖ విడుదలైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఓడితల గ్రామానికి చెందిన భిక్షపతి 2018లో మావోయిస్టు పార్టీలో చేరాడు. నాటి నుంచి ఏటూరునాగారం, మహదేవపూర్ ఏరియా దళంలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అనారోగ్యానికి గురైన భిక్షపతి ఈనెల 18న మృతిచెందినట్లు పేర్కొన్నారు. సమాచారం అందించడంలో ఆలస్యం జరిగిందని, భిక్షపతి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
Next Story