- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : మావోయిస్టులు కొత్త తరహ దాడులకు తెరలేపారు. రహదారులకు సమీపంలో మకాం వేసి బాణాలతో విధ్వంసానికి పాల్పడుతున్నారు. ఛత్తీస్ గఢ్లో మావోలు తొలిసారి కొత్త తరహా అంబుష్ దాడి చేశారు. రాజమండ్రి – జగదల్ పూర్ జాతీయ రహదారిపై ప్రయాణించే భారీ వాహనాలపై బాణం బాంబ్ తో దాడికి పాల్పడ్డారు. సుక్మా జిల్లా డోర్నపాల్ వద్ద జరిగిన ఈ దాడిలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని ఆస్పత్రికి తరలించారు. ఘటన చోటు చేసుకున్న ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. మావోయిస్టుల కొత్త తరహ దాడులతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.
Next Story