- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి ,హైదరాబాద్: వయస్సుతో నిమిత్తం లేకుండా చాలామంది కంటి రుగ్మతలతో బాధపడుతున్నారని,వారంతా సకాలంలో తగిన వైద్య చికిత్సలు పొందాలని ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ లక్ష్మీప్రసన్న అన్నారు. మహాత్మా గాంధీ వర్దంతిని పురస్కరించుకుని ఎల్బీనగర్ నియోజకవర్గం బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో శనివారం ఎన్జీవోస్ కాలనీలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా విచ్చేసిన ఆమె మాట్లాడుతూ… కంటి జబ్బుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. గాయత్రి భవనం ముఖ్య సలహాదారు మంగపతి రావు మాట్లాడుతూ… బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యం లో ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉందని, ఇలాంటి కార్యక్రమాలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Next Story