- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: గంజాయి మత్తులో కొందరు వకులు హల్చల్ చేశారు. రోడ్డుపై వెళుతున్న వారిపై రాళ్లతో దాడి చేసి, దోపిడీకి పాల్పడ్డారు. జనాల వద్ద నుంచి డబ్బులు, సెల్ఫోన్లు దోచుకొని వీరంగం సృష్టించారు. ఈ ఘటన హైదరాబాద్లోని అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అలీకేఫ్ చౌరస్తాలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. యువకుల వీరంగం మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
Next Story