- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, న్యూస్ బ్యూరో :
మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అస్వస్థతకు గురయ్యారు. ఛాతినొప్పితో బాధపడుతూ ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరినట్టు సన్నిహిత వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఛాతిలో నొప్పి ఉందని చెప్పడంతో ఆయన్న ఈ రోజు (ఆదివారం) రాత్రి 8.45 గంటల సమయంలో ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. గుండె చికిత్స అందించే వార్డులో ఆయనకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. డాక్టర్ల బృందం ఆయనకు పరీక్షలు నిర్వహిస్తోంది.
Next Story