- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో: కరోనాతో బాధపడుతూ జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అంజన్కుమార్ యాదవ్ ను ఏఐసీసీ ఇంచార్జీ పరామర్శించారు. శనివారం ఆసుపత్రికి వెళ్లిన ఠాగూర్ ‘అంజన్బాయ్ కైసేహై సబ్ టీక్ హో జాయిగే’ అంటూ ఆత్మీయంగా పలకరించారు. ప్రజా సమస్యల కోసం నిత్యం పోరాడే అంజన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇంచార్జి కార్యదర్శి శ్రీ బోసురాజు, తదితర కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
Next Story