- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త చీఫ్ను త్వరలోనే నియమిస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్స్పష్టం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి అంటే కేటీఆర్ బ్యాంక్ బ్యాలెన్స్, కవిత నగల పెరుగుదల కాదని మండిపడ్డారు. గురువారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల తర్వాత టీపీసీసీ చీఫ్ను ప్రకటిస్తారన్నారు. సాగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి గెలుపు ఖాయమని, అడ్డదారుల్లో గెలుపు కోసం అధికార పార్టీ నుంచి సీఎం కేసీఆర్, పోలీస్, మనీ, లిక్కర్ పవర్ను ఉపయోగిస్తున్నారని, వాటిని నియంత్రించడంలో ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రజల తరఫున అసెంబ్లీలో వాయిస్ ఉండాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే జానారెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు.
Next Story