నకిలీ విత్తనాలపై ఎమ్మెల్యే ఫిర్యాదు..

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-10-26 05:23:01  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్: నకిలీ విత్తనాలపై వ్యవసాయ అధికారులకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణా రెడ్డి ఫిర్యాదు చేశారు. ఆయన తన 14 ఎకరాల్లో పంట వేశారు. అందులో 5 ఎకరాల్లో నకలీ విత్తనాలు బయటపడ్డాయి. ఏపీ సీడ్స్ ద్వారా మంజీర కంపెనీ విత్తనాలను ఆయన కొనుగోలు చేశారు. కాగా పంటనష్టంతో వ్యవసాయ అధికారులకు ఆయన ఫిర్యాదు చేశారు. దీంతో విచారణకు వ్యవసాయ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.</p>

నకిలీ విత్తనాలపై ఎమ్మెల్యే ఫిర్యాదు..
X

దిశ, వెబ్ డెస్క్: నకిలీ విత్తనాలపై వ్యవసాయ అధికారులకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణా రెడ్డి ఫిర్యాదు చేశారు. ఆయన తన 14 ఎకరాల్లో పంట వేశారు. అందులో 5 ఎకరాల్లో నకలీ విత్తనాలు బయటపడ్డాయి. ఏపీ సీడ్స్ ద్వారా మంజీర కంపెనీ విత్తనాలను ఆయన కొనుగోలు చేశారు. కాగా పంటనష్టంతో వ్యవసాయ అధికారులకు ఆయన ఫిర్యాదు చేశారు. దీంతో విచారణకు వ్యవసాయ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Next Story