- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : అంతుచిక్కని వ్యాధి బారిన పడిన బాధితులను పరిశీలించేందుకు మంగళగిరి ఎయిమ్స్ నిపుణుల బృందం ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చేరుకున్నారు. అందులో నలుగురు వైద్యుల బృందం సీఎస్ఎఫ్ అనాలసిస్ నిర్వహించారు.రిపోర్టు రావడానికి 24 గంటలు పడుతుందని వైద్యులు తెలిపారు. యూరిన్, బ్లడ్ టెస్టుల రిపోర్టులు సాధారణంగానే ఉన్నాయని చెప్పారు. కొవిడ్ నిర్ధారణ కోసం బాధితులకు మరోసారి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం.
Next Story