- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : మహబూబాబాద్ జిల్లాలో డబ్బుల కోసం దీక్షిత్ను కిడ్నాప్ చేసి హతమార్చిన నిందితుడు మంద సాగర్ను పోలీసుల కస్టడీకి కోర్టు అనుమతించింది. మానుకోట సబ్ జైలు నుంచి సాగర్ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు నాలుగు రోజుల పాటు విచారించనున్నారు.
ఈ నేపథ్యంలోనే దీక్షిత్ హత్యపై మరిన్ని వివరాలను సేకరించనున్నట్లు తెలుస్తోంది.ఈ నెల 31వరకు నిందితుడిని పోలీసులు మరోసారి విచారించనున్నారు.
Next Story