దీక్షిత్ హత్యకేసులో నిందితుడి కస్టడీకి ఒకే..

by  |
దీక్షిత్ హత్యకేసులో నిందితుడి కస్టడీకి ఒకే..
X

దిశ, వెబ్‌డెస్క్ : మహబూబాబాద్ జిల్లాలో డబ్బుల కోసం దీక్షిత్‌ను కిడ్నాప్ చేసి హతమార్చిన నిందితుడు మంద సాగర్‌ను పోలీసుల కస్టడీకి కోర్టు అనుమతించింది. మానుకోట సబ్ జైలు నుంచి సాగర్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు నాలుగు రోజుల పాటు విచారించనున్నారు.

ఈ నేపథ్యంలోనే దీక్షిత్ హత్యపై మరిన్ని వివరాలను సేకరించనున్నట్లు తెలుస్తోంది.ఈ నెల 31వరకు నిందితుడిని పోలీసులు మరోసారి విచారించనున్నారు.



Next Story

Most Viewed