- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ములుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారక్క వనదేవతల దర్శనం కోసం హైదరాబాద్ నుంచి వచ్చిన భక్తుడు సుదర్శన్ రెడ్డి(50) జంపన్న వాగులో స్నానం చేస్తుండగా, ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందాడు. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. మృతుడు ఘట్కేసర్ శివారెడ్డి గూడకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. స్నేహితులతో కలిసి దైవ దర్శనం కోసం మేడారం వచ్చినట్టు తాడ్వాయి ఎస్సై రవీందర్ తెలిపారు.
Next Story