- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ గోదావరిజిల్లా, పోడూరు మండలం జిన్నూరు గ్రామంలోని సుబ్బారాయుడు కాలనీలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పేరాబత్తుల సాయి, పెచ్చెట్టి చంద్రరావు కుటుంబాల మధ్య వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో పెచ్చెట్టి చంద్రరావు, పేరాబత్తుల సాయిని కత్తితో నరకగా అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వేంటనే అతనిని నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ దాడి జరిగిందని స్థానికులు చెబుతున్నారు.
Next Story