- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, హుజూర్ నగర్ : మామిడి చెట్టుపై నుండి ప్రమాదవ శాత్తు జారిపడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఉమ్మడి నల్గొండ జిల్లాలోని హుజూర్ నగర్ మండల పరిధిలోని బూరుగడ్డలో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకట్ రెడ్డి కథనం ప్రకారం.. మాధవరాయని గూడెంనకు చెందిన శ్రీపాద గోవింద చారి(40) బూరుగడ్డలో ఓ మామిడి తోటను కౌలుకు తీసుకున్నాడు.
సీజన్లో పండ్లను కోసి విక్రయించాడు. గురువారం చెట్టుపై మిగిలిన కాయలను తెంపుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు కొమ్మ విరిగి కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో అతని మెడ భాగంలో బలమైన గాయాలు తగిలి అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుని భార్య శ్రీపాద సమంత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యా్ప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Next Story