- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని లింగాల గణపురం మండలం గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన మంద మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు ఈ రోజు ఉదయం (శుక్రవారం) వేట కొడవళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మధుసూదన్ రెడ్డిని చికిత్స నిమిత్తం జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మధుసూదన్ రెడ్డి ని హైదరాబాద్ తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. అయితే పాతకక్షలు లేదా డబ్బుల విషయంలోనైన దుండగులు దాడిచేసి ఉండవచ్చునని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Next Story