- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మెదక్: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ రైతు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామానికి చెందిన ఉడుత స్వామి పది రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తన పొలంలో చెట్ల మధ్యలో ఉరి వేసుకొని కనిపించాడు. రామాయంపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పది రోజుల క్రితం ఉరి వేసుకోవడంతో మృతదేహం పూర్తిగా పాడైన దశలో ఉంది.
Next Story