- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, చిట్యాల: చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని శివనేని గూడెంకు చెందిన నాగిళ్ల సురేష్ (34) అనే వ్యక్తి రైలు కిందపడి శనివారం బలవన్మరణం చెందాడు. తెలిసిన వివరాల ప్రకారం మృతుడు గత కొద్ది రోజులుగా కుటుంబ కలహాలతో మానసిక క్షోభకు గురై శనివారం సాయంత్రం పట్టణ కేంద్రంలోని భువనగిరి రోడ్డు వైపు ఉన్న రైల్వే ట్రాక్ పై మృతి చెందాడు. మృతునికి భార్య, బాబు ఉన్నారు. నల్గొండ రైల్వే పోలీసులు సమాచారం తెలుసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
- Tags
- cityala
Next Story