- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కామారెడ్డి రూరల్: రైలు ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘటన కామారెడ్డిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్వాయి-కామారెడ్డి రైల్వే స్టేషన్ల మధ్య సోమవారం గుర్తుతెలియని వ్యక్తి రైలు ఢీకొని మృతి చెందాడు. మృతుడు తెల్లని షర్ట్, నల్లని ప్యాంట్ ధరించి ఉన్నాడని, కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నామని, మృతుడికి సంబంధించి ఎవరికైనా వివరాలు తెలిస్తే తమను సంప్రదించాలని రైల్వే ఎస్ఐ తావూ నాయక్ వివరించారు.
Next Story