- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, నల్లగొండ: నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో దారుణం చోటుచేసుకుంది. పట్టపగలు అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిని ముగ్గురు దుండగులు వేటకొడవళ్లతో అతి కిరాతకంగా దాడి చేసి పరారీ అయ్యారు. స్థానిక సాగర్ రోడ్డులోని పెట్రోల్ బంక్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు.. బాధితుడు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతుండగా ఆస్పత్రికి తరలించారు. కాగా, అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story