- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : ఆసిఫాబాద్ జిల్లాలో మ్యాన్ ఈటర్ పులి మళ్లీ తిరిగొచ్చింది. ఇన్ని రోజులు పులి సంచారం కనిపించకపోవడంతో గ్రామస్తులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలోనే పశువుల మందపై మ్యాన్ ఈటర్ మరోసారి పంజా విసిరింది. గుండెపల్లిలో పశువుల మందపై ఒక్కసారి దాడి చేసిన పులి ఎద్దును చంపేసింది.
ఈ విషయాన్ని కాపరి గ్రామస్తులకు వెల్లడించగా, వారు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది మ్యాన్ ఈటర్ కోసం సెర్చ్ ఆపరేషన్ను కొనసాగిస్తున్నారు.చుట్టుపక్కల గ్రామస్తులు ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరికలు జారీచేశారు.
Next Story