- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నర్సంపేట: నర్సంపేట-నెక్కొండ ప్రధాన రహదారి కాకతీయనగర్ వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి ఓ వ్యక్తి మృతిచెందాడు. మృతుడు చెన్నారావుపేట మండలం కోనపురం గ్రామానికి చెందిన మిట్టపల్లి రాజుకుమార్గా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదం మద్యం మత్తులో జరిగి ఉండొచ్చని కొందరు స్థానికులు అంటున్నారు. అంతేగాకుండా దీనిపై మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి పూట ప్రమాదం జరగడం, ఆ పరిధిలో సీసీ టీవీ ఫుటేజీలు లేకపోవడంతో మృతుని బంధువులు అనుమానం వ్యక్తం చేయడానికి ఆస్కారం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు.
Next Story