- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ధర్మపురి: ప్రమాదవశాత్తు ధర్మపురి గోదావరిలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్కు చెందిన తోకల ఆనంద్ అనే వ్యక్తి సోమవారం కుటుంబసభ్యులతో కలిసి గోదావరి స్నానానికి జగిత్యాల జిల్లాలోని ధర్మపురికి వచ్చారు. ఈ క్రమంలో మంగలి ఘాట్ వద్ద స్నానాలు చేస్తుండగా ఆనంద్ ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతయ్యాడు. కుటుంబసభ్యుల సమాచారం మేరకు గజఈతగాళ్లతో గాలించగా.. ఆనంద్ మృతదేహం లభ్యమైనట్లు ఎస్ఐ కిరణ్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story