- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ తుంగతుర్తి: సూర్యాపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి చెరువులో పడి మృతి చెందాడు. మద్దిరాల మండలం పోలుమల్ల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ రైతు బురద పొలంలో గొర్రు కట్టి తిరిగి వస్తూ ఎడ్లను కడగటానికి చెరువుకు తీసుకెళ్లాడు. ప్రమాదవశాత్తు అతను చెరువులో మునిగిపోయాడు. స్థానికులు గమనించి రక్షించడానికి ప్రయత్నించిన ఫలితం లేకపోయింది. రైతు కోసం చెరువులో గాలించగా.. గంట తరువాత మృతదేహం లభ్యమైంది.
Next Story