- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లారీ-బైక్ ఢీ: ఒకరు మృతి
by Chintha Aamani |
<p>దిశ, ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. జైపూర్ మండలం వేళిశాల మల్లన్న దేవాలయం వద్ద ఆదివారం రాత్రి లారీ- బైక్ ఢీకొనడంతో రామకృష్ణపూర్కు చెందిన అంకం ప్రవీణ్ (28) మృతి చెందాడు. అలాగే బీమారం మండలానికి చెందిన ఆవీడపు రాజశేఖర్ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం కరీంనగర్ అసుపత్రికి తరలించినట్లు ఎస్సై విజేందర్ తెలిపారు.</p>

X
దిశ, ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. జైపూర్ మండలం వేళిశాల మల్లన్న దేవాలయం వద్ద ఆదివారం రాత్రి లారీ- బైక్ ఢీకొనడంతో రామకృష్ణపూర్కు చెందిన అంకం ప్రవీణ్ (28) మృతి చెందాడు. అలాగే బీమారం మండలానికి చెందిన ఆవీడపు రాజశేఖర్ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం కరీంనగర్ అసుపత్రికి తరలించినట్లు ఎస్సై విజేందర్ తెలిపారు.
Next Story






