- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్రామపంచాయితీ వర్కర్ ఆత్మహత్య.. కారణం అదేనా ?
by Shyam |
<p>దిశ, పరకాల: గ్రామపంచాయితీ మల్టీపర్పస్ వర్కర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హన్మకొండ జిల్లా నడికూడ మండలం కాంఠాత్మకూర్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. శుక్రవారం ఉదయం భార్యభర్తల మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. దీంతో క్షణికావేశంలో ఆనందం (30) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడటం జరిగిందన్నారు. ఈ క్రమంలో వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స పొందుతుండగా శనివారం మృతి చెందినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు […]</p>

X
దిశ, పరకాల: గ్రామపంచాయితీ మల్టీపర్పస్ వర్కర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హన్మకొండ జిల్లా నడికూడ మండలం కాంఠాత్మకూర్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. శుక్రవారం ఉదయం భార్యభర్తల మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. దీంతో క్షణికావేశంలో ఆనందం (30) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడటం జరిగిందన్నారు. ఈ క్రమంలో వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స పొందుతుండగా శనివారం మృతి చెందినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించాల్సి ఉంది.
Next Story






