- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వ్యక్తి ఆత్మహత్య… అసలేం జరిగింది…?
by Batti.Sumithra |
<p>దిశ, కూకట్పల్లి: కూకట్పల్లి పోలీస్స్టేషన్పరిధిలోని పాపారాయుడునగర్ కాలనీలోని శ్రీస్ఉదయ ఎన్క్లేవ్ఆపార్టుమెంట్లో నివాసం ఉంటున్న వినోద్గురువారం రాత్రి తన గదిలో ఒంటిపై కిరోసిన పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీంతో గదిలో మంటలు వ్యాపించడంతో మంచం, పరుపుతో పాటు ఫర్నిచర్కాలిపోయాయి. సంఘటనపై సమాచారం అందుకున్న కూకట్పల్లి పోలీసులు, సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. గత ఏడాది కాలంగా ఖాళీగా ఉండటంతో పాటు ఈ మధ్య కాలంలో భార్య విడాకులు తీసుకుని వెళ్లి […]</p>

X
దిశ, కూకట్పల్లి: కూకట్పల్లి పోలీస్స్టేషన్పరిధిలోని పాపారాయుడునగర్ కాలనీలోని శ్రీస్ఉదయ ఎన్క్లేవ్ఆపార్టుమెంట్లో నివాసం ఉంటున్న వినోద్గురువారం రాత్రి తన గదిలో ఒంటిపై కిరోసిన పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీంతో గదిలో మంటలు వ్యాపించడంతో మంచం, పరుపుతో పాటు ఫర్నిచర్కాలిపోయాయి.
సంఘటనపై సమాచారం అందుకున్న కూకట్పల్లి పోలీసులు, సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. గత ఏడాది కాలంగా ఖాళీగా ఉండటంతో పాటు ఈ మధ్య కాలంలో భార్య విడాకులు తీసుకుని వెళ్లి పోవడంతో మనస్థాపానికి గురై ఉన్నాడని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు.
Next Story






