- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కాజీపేట: కాజీపేటలోని హిందూ శ్మశాన వాటికలో సోమవారం గొర్రె సమ్మయ్య (60) అనే వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని కాజీపేట పోలీసులు తెలిపారు. మృతుడి కుటుంబానికి వారి బంధువులతో గొడవలు జరగగా ఇరువర్గాలపై పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన సమ్మయ్య ఆత్మహత్య చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహం వద్ద సూసైడ్ నోట్ దొరికిందని, మృతుడి కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story