- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, గద్వాల: రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గద్వాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. గద్వాల రైల్వే హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. గద్వాల పట్టణం రాఘవేంద్ర కాలనీకి చెందిన ఎంగలి వెంకటేష్ (22) అనే వ్యక్తి డ్రై ఫ్రూట్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే వ్యాపారంలో నష్టం వచ్చింది. దీంతో గత కొంతకాలంగా మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్ల ఒత్తిడికి గురి అయి గురువారం రాత్రి గద్వాల పట్టణ శివార్లలో ఎస్.వి.ఈవెంట్ గార్డెన్ వెనుక గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Next Story