శామీర్ పేట్ ప్రమాదంలో వ్యక్తి సజీవదహనం

by  |
శామీర్ పేట్ ప్రమాదంలో వ్యక్తి సజీవదహనం
X

దిశ,వెబ్ డెస్క్: మేడ్చల్ జిల్లా శామీర్ పేటలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు సజీవదహనం అయ్యారు. శామీర్ పేట ఎస్ బీఐ వద్ద రాజీవ్ రహదారి పై ఘటన జరిగింది.హైదరాబాద్ వస్తున్న రెండు వాహనాలు పరస్పరం ఢీకొన్నాయి దీంతో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో కంటైనర్ లో ఉన్న వ్యక్తి సజీవదహనం కాగా రెండు వాహనాలు మంటల్లో పూర్తిగా దగ్ధమైనవి.

Next Story