- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : జోగులాంబ గద్వాల జిల్లా పూడూరులో దారుణం చోటు చేసుకుంది. వివాదాస్పద స్థలంలో గుడిసెలు వేసుకునే విషయంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో ఓ వ్యక్తిని ప్రత్యర్థులు నరికి చంపారు. అనంతరం మృతుని బంధువులు ప్రత్యర్ధులపై దాడి చేశారు. ఈ దాడిలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని, క్షతగాత్రున్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Next Story