- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, బాన్సువాడ: ఆస్తి తగదాలతో ఓ వ్యక్తిని హత్యచేసిన ఘటన కామారెడ్డి జిల్లా బీర్కుర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం బీర్కుర్ మండల కేంద్రానికి చెందిన నారం నారాయణ(50 బుధవారం రాత్రి ఆరుబయట పడుకొని ఉండగా.. భార్య, పిల్లలు కలిసి హత్య చేశారని చెబుతున్నారు. పొలం తగదాలతో గత మూడు రోజులుగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని.. ఈ నేపథ్యంలో హత్య చేశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.
Next Story