- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిళ్ల గ్రామంలో సోమవారం అర్ధరాత్రి ఓ సైకో వీరంగం సృష్టించాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన భాషంపల్లి వీరస్వామి(38) అనే సైకో సోమవారం రాత్రి సమ్మయ్య అనే వ్యక్తిపై కర్రతో దాడి చేసి గాయపర్చాడు. దీంతో గ్రామస్తులు వీరస్వామిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మంగళవారం కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలిపారు. కాగా, నిందితుడు గతంలోనూ పలువురిపై దాడికి పాల్పడ్డాడని గ్రామస్తులు చెబుతున్నారు.
Tags: Psycho, attack, medak, crime news, ts
Next Story